AMARAVATHI

ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది-చంద్రబాబు,పవన్

అమరావతి: ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు వైసీపీ అన్ని విధాల ప్రయత్నిస్తుందని,ఇలాంటి ధొరణి ప్రజాస్వామ్యంకు మంచిది కాదని,వైసీపీ అనుసరిస్తున్న ఆప్రజాస్వామ్య విధాలను ఎదుర్కొనేందుకు కలసి వచ్చే పార్టీలతో కలసి సమస్యలపై పొరాడేందుకు ముందుకు నడుస్తామని జనసేనా అధ్యక్షడు పవన్ కళ్యాణ్ అన్నారు.ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఏర్పాడలంటే,అన్ని పార్టీలు కలసి ప్రభుత్వం అనుసరిస్తూన్న ప్రజా వ్యతిరేక విధాలనపై ఉమ్మడి పోరాటం చేయాల్సి సమయం వచ్చిది అని టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు అన్నారు.చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంకు వెళ్లిన సమయంలో అయనను మానసికంగా హింసించడంతో పాటు వారి పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నరని మండిపడ్డారు.ముఖ్యమంత్రి ప్రతిపక్షలను హింసించి రాక్షసానందం పొందుతున్నరని ధ్వజమెత్తారు.తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన పాలను చూడలేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి,తాను బస చేసిన నోవాటెల్ హోటల్ కు చేరుకున్న సందర్బంలో,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ ను కలిశారు. 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, విశాఖ పరిణామాలు, పోలీసుల చర్యలపై వారు చర్చించారు. విశాఖలో జరిగిన ఘటనలపై చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా పాల్గొన్నారు.పొత్తులపై మాట్లాడాల్సిన సమయం ఇది కాదని,ముందు ప్రజల సమస్యలపై పొరాటం చేయాల్సి వుందని,భవిష్యత్ లో ఇలాంటి విషయాలపై ఆలోచిస్తామని చంద్రబాబు చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

2 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

23 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

23 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.