అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది..ఆదివారం వేకువజామున పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది..అరెస్ట్ తరువాత పులివెందుల నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చిన సీబీఐ, వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..అక్కడి నుంచి నేరుగా సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించారు..నేటి ఉదయం నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలపై మొదటిసారిగా ఎంపీ అవినాష్ స్పందించారు.. తండ్రి అరెస్ట్ తో హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లిన ఎంపీ,,అక్కడే మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా మళ్లీ పాత విషయాలనే గుర్తుకు చేస్తు,,సీబీఐపై ఆరోపణలు చేశారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.