నెల్లూరు: జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం R&B అతిధి గృహంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, నేషనల్ హైవే, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశమై జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.ఫేజ్ 3 క్రింద చేపట్టిన రహదారుల నిర్మాణాలకు సంబంధించి సేకరించిన భూములను అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడంలో చాలా ఆలస్యం అవుతోoదని, రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.