అమరావతి: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు..గురువారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,, కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం పార్టీ గూటికి చేరుకున్నారు.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్,, కేసీ వేణుగోపాల్,, మాణిక్యం ఠాగూర్,, కొప్పుల రాజు,, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుతో పాటు వైఎస్ఆర్టీపీ నేతలు పాల్గొన్నారు..రానున్న రోజుల్లో అమెకు తెలంగాణ లేకు ఆంధ్రప్రదేశ్ బాద్యతలు అప్పగిస్తారనేది వేచి చూడాలి??
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.