హస్తం పార్టీ గూటికి చేరుకున్నా వైఎస్ షర్మిల
అమరావతి: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు..గురువారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,, కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం పార్టీ గూటికి చేరుకున్నారు.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్,, కేసీ వేణుగోపాల్,, మాణిక్యం ఠాగూర్,, కొప్పుల రాజు,, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుతో పాటు వైఎస్ఆర్టీపీ నేతలు పాల్గొన్నారు..రానున్న రోజుల్లో అమెకు తెలంగాణ లేకు ఆంధ్రప్రదేశ్ బాద్యతలు అప్పగిస్తారనేది వేచి చూడాలి??