అమరావతి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ది కేరళ స్టోరీ’ సినిమాపై కీలక నిర్ణయం ప్రకటించారు.. ఈ సినిమాకు 100% వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు..సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు..’ది కేరళ స్టోరీ’ చిత్రం లవ్ జిహాద్, మతమార్పిడి, ఉగ్రవాదం కుట్రలను వెలుగులోకి తెచ్చిందని,, దాని వికృత రూపాన్ని బయటపెడుతుందని చౌహాన్ అన్నారు..ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు.. మధ్యప్రదేశ్లో ఇప్పటికే మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చామని చౌహాన్ వెల్లడించారు..ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లలు తప్పకుండా చూడాలని చౌహాన్ కోరారు..అందుకే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చామని ఆయన తెలిపారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.