CRIME

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డ ప్రమాదం-13 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..ఇండోర్ నుంచి పూణేకు వెళ్తున్న మహారాష్ట్ర రోడ్డ ట్రాన్స్ పోర్టు బస్సు,,ధర్ జిల్లాలోని కాల్ ఘాట్ సంజయ్ సేతు వద్ద అదుపు తప్పి,నర్మదా నదిలో పడిపోయింది..ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న13 మంది మరణించగా,, స్థానికులు తక్షణం సహాయక చర్యలు చేపట్టి 15 మంది ప్రయాణికులను రక్షించినట్లు మధ్యప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.. ఇక నర్మదా నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం?

Spread the love
venkat seelam

Recent Posts

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

16 mins ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

51 mins ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

19 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

24 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

This website uses cookies.