NATIONAL

కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జరుగుతున్న పోలింగ్ లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు ఓటు హాక్కును వినియోగించుకున్నారు..వివిధ రాష్ట్రాల్లోనూ ప‌లువురు సీ.ఎంలు,ఎమ్మేల్యే,ఇతర ప్రజాప్రతినిధులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు..ఓటు వేసేముందు మోదీ మీడియాతో మాట్లాడాతూ రాష్ట్రప‌తి, ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతున్న సమయంలో పార్ల‌మెంటు స‌మావేశాలు జరగడం మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకున్నాయ‌ని చెప్పారు..ఇదే స‌మ‌యంలో అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ జ‌రుపుకుంటున్నామ‌ని,,త్వ‌ర‌లో అగష్టు 15 వేడుకలు జరగనున్నాయని గుర్తుచేశారు..మరో 25 ఏళ్ళ‌లో దేశం 100వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటుంద‌ని పేర్కొన్నారు..మన ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తూ, దేశాన్ని మ‌రింత ఉన్న‌త‌స్థాయికి తీసుకెళ్ళ‌డానికి తీర్మానాలు చేసుకోవాల్సిన స‌మయం అన్నారు..

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్,,ఆంధ్రప్రదేశ్ లో సీ.ఎం జగన్,,ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్,,తెలంగాణలో సీ.ఎం కే.సి.ఆర్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు..సంబంధిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఓటు హాక్కును వినియోగించుకున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

12 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

15 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

15 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

17 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.