నెల్లూరు: నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 6 ప్రాంతాలలో 15,552 మంది లబ్ధిదారులకు సుమారుగా 15లక్షలు విలువ చేసే సొంత ఆస్థిని ముఖ్యమంత్రి .వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, మహిళల పేరిట ఉచిత రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం పేదల పట్ల మా ప్రభుత్వంనికి వున్న చిత్త శుద్ది అని మున్సిపల్ శాఖామంత్రి ఆదిమూలపు.సురేష్ అన్నారు..బుధవారం నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గృహప్రవేశాలు జరిగిన సందర్బంలో అయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి,,ఆదాల ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.