INTERNATIONAL

తైవాన్‌ రాజధాని తైపీలో తీవ్ర భూకంపం-ఏడు వందల మంది మృతి,800 మందికి గాయాలు

అమరావతి: తైవాన్‌ రాజధాని తైపీని భూప్రకంపనలు కుదిపి వేశాయి..బుధవారం ఉదయం 8 గంటల సమయంలో రిక్టార్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూమి కంపించింది.. 25 సంవత్సరాల్లో…

4 weeks ago

పాక్‌లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌పై తిరుగుబాటుదారులు దాడి

అమరావతి: ఉగ్రవాదుల ఫ్యాక్టరీ అయిన పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పాక్‌లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌ (PNS సిద్ధిఖ్‌)పై సోమవారం రాత్రి దాడి చేశారు..పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు,, బాంబులతో…

1 month ago

మాస్కో ఉగ్రదాడి కేసులో కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు

అమరావతి: రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 130 మంది మరణించిన సంఘటనలో పోలీసులకు పట్టుబడిన వారిలో నాలుగురు నేరాన్ని ఒప్పుకున్నారు.. ఉగ్రదాడి…

1 month ago

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను శుక్రవారం అందుకున్నారు.. భూటాన్ దేశ అత్యున్నత…

1 month ago

అరుణాచల్‌ ప్రదేశ్‌, భారత్‌లో భాగమే-అమెరికా

అమరావతి: అరుణాచల్‌ ప్రదేశ్‌, భారత్‌లో భాగమేనని, తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది..అరుణాల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా,, అది తమదేనంటూ…

1 month ago

అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు ?-వ్లాదిమిర్‌ పుతిన్‌

5వ సారి అధ్యక్షుడిగా పుతిన్.. అమరావతి: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించారు..(ఈ నెల 15వ తేది నుంచి 17వ తేది వరకు)…

1 month ago

ర‌ష్యాలో ప్రారంభంమైన దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు

అమరావతి: ర‌ష్యాలో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో..నేటి నుంచి 3 రోజుల పాటు అంటే ఆదివారం వ‌ర‌కు…

2 months ago

అణ్వాయుధ యుద్ధానికి సిద్దంగా వున్నాం-వ్లాదిమిర్ పుతిన్

అమరావతి: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప‌శ్చిమ దేశాల‌ను హెచ్చరిస్తూ సాంకేతికంగా తాము అణ్వాయుధ యుద్ధానికి సిద్దంగా ఉన్నామ‌న్నారు.. ఒక‌వేళ ఉక్రెయిన్‌కు అమెరికా త‌మ ద‌ళాల‌ను పంపిస్తే,,…

2 months ago

మరో సారి భారతదేశంపై విషం చిమ్మిన మాల్దీవుల అధ్యక్షుడు

అమరావతి: భారతదేశ సహనాని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి పరీక్షించాడు..తొలి నుంచి భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న మహమ్మద్ ముయిజ్జు,,మన దేశంపై మరో సారి నోరుపారేసుకున్నారు..…

2 months ago

ఎన్నికల్లో గెలిచేందుకు ముయిజ్జు మాల్దీవుల ప్రజలను తప్పుదారి పట్టించారు-అబ్దుల్లా షాహిద్

అమరావతి: ఎన్నికల్లో గెలిచేందుకు ముయిజ్జు మాల్దీవుల ప్రజలను తప్పుదారి పట్టించారని,,తమ దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చేసిన వ్యాఖలు వట్టి…

2 months ago

This website uses cookies.