అమరావతి: మధ్యధర సముద్రంలో జరిగి ఘోరం పడవ ప్రమాదంలో 61 మరణించారు..మహిళలు, చిన్నారులతో సహా మొత్తం 86 మందితో వెళ్తున్న పడవ బలమైన అలల తాకిడికి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం ఉదయం లిబియా తీరంలో జరిగిన ఈ ప్రమాదంలో పడవలోని మరో 25 మందిని లిబియా రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి.. నైజీరియా, గాంబియా లాంటి ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రజలు జీవనోపాధి కోసం యూరప్ దేశాలకు వలస వెళ్లుతుంటారు..ఈ నేపధ్యంలో లిబియా నుంచి మొత్తం 86 మందితో బయలుదేరిన పడవ లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో సముద్రంలో బోల్తా పడిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది..
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.