అమరావతి: రాష్ట్రంలో కు సంబంధించి 6వ జాబితాను వైసీపీ అధిష్ఠానం శుక్రవారం విడుదల చేసింది.. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు,, చేర్పులు చేసింది..నేడు విడుదల చేసిన 6వ లిస్టులో 10 మార్పులు చోటు చేసుకున్నాయి..ఈ లిస్టులో 4 పార్లమెంట్,, 6 అసెంబ్లీ ఇంఛార్జ్ లు ఉన్నారు.. ఇప్పటి వరకు 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ ల మార్పులు చేసింది..ఈ జాబితాను ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి మేరుగ నాగార్జున విడుదల చేశారు.. కో ఆర్డినేటర్స్:- అనకాపల్లి,,ఆరకు,,విజయనగరం,,శ్రీకాకుళం పార్లమెంట్ నియోజవర్గాలకు కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డిని,,ఆరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని సాలూరు,పార్వతీపురం,కురపాం,పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు..వీటితో పాటు విజయనగరం,శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మజ్జి.శ్రీనివాసరావును, డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.