అమరావతి: మాజీ ఉప ప్రధాని,, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న వరించింది.. శనివారం ఉదయం ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు..అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉందని ప్రదాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.. నేటి రోజుల్లో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరని,, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు..అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పని చేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారని వెల్లడించారు.. హోంమంత్రిగా, ఐఅండ్ బీ మంత్రిగా కూడా సేవలు అందించారని తెలిపారు..ఎల్ కే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తనకు చాలా భావోద్వేగభరితమైన క్షణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందని ప్రశంసించారు..ఈ సందర్బంలో అత్యున్నత పురస్కారం వరించిన సందర్బంగా అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసినట్లు ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.