జాబిల్లితో దొబుచులాడుతున్నవిక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్
అమరావతి: చంద్రయాన్-3,,విక్రమ్ ల్యాండర్ మరో 20 గంటల్లో అత్యంత కీలకమైన దశను దిగ్విజయంగా దాటుకుని,,చంద్రుడి దక్షణ ధృవంపై అడుగిడి, ఆరుదైన ఖనిజలు,,మానవ నివాస యోగ్యమైన పరిస్థితులను ప్రపంచంకు తెలియచేస్తుందా? అనే విషయంపై ఇటు భారతీయులతో పాటు ప్రపంచంలోని ఆగ్రదేశాలు సైతం ఉత్కఠంగా ఎదురు చూస్తున్నాయి..విక్రమ్ ల్యాండర్.. ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది..జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి..బుధవారం సాయంత్రం దాదాపు 5.45 గంటల తరువాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానున్నట్లు అంచనా వేస్తున్నారు..మేరా భారత్ మహాన్.