అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్,, తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తుఫాను వచ్చే సమయాలతో పాటు పిడుగులు పడే సమయాలను కూడా వెల్లడిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.ఏదైనా అత్యవసర పరిస్థితుల కోసం పోలీసు శాఖ 100కు డయాల్ చేయాలని సూచించింది.సిత్రాంగ్ తుఫాను ఒడిస్సా,వెస్ట్ బెంగాల్,బంగ్లాదేశ్ దిశగా కదిలే అవకాశం వున్నట్లు ఐ.ఎం.డి అధికారులు అంచనా వేస్తున్నారు.తీరప్రాంత ప్రజలు ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మత్స్యకారులు తుఫాన్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.