అమరావతి: జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు టార్గెట్ గా ఉగ్రవాదులు అమర్చిన పేలుడు పదార్థాలను బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ నిర్వీర్యం చేయడంతో పెను విధ్వసం తప్పింది..అడ్వన్డ్స్ రోడ్ సేప్టిచెకింగ్ టీమ్ శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై జంగం ప్లైవర్ వద్ద సోమవారం ఉదయం రొటిన్ చెకింగ్ లో భాగంగా ఈ ప్రాంతంకు వెళ్లారు..ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద ఒక బ్యాగ్ ను గుర్తించారు.. వెంటనే బాంబ్ డిస్పోజిబుల్ స్వ్కాడ్ బృందాలకు సమాచారం అందించారు.. వారు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేశారు..దీంతో పెద్ద ప్రమాదం తప్పిపొయింది.. ఒకవేళ ఈ పేలుడు గనుక సంభవించి వున్నట్లయితే భారీ నష్టం జరిగివుండేదే..పేలుడు పదార్థాలను ముందుగానే గుర్తించడంతో భద్రతా దళాలు ఆ మార్గంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు..ఈ మార్గంలో భద్రతా దళాల కాన్వాయ్ లు వేకువజామున సమయంలో ప్రయాణిస్తుంటాయి..ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలను పెట్టినట్లు అధికారులు అంచన వేస్తుస్తున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.