అమరావతి: భారతదేశ సరిహద్దుల ద్వారా ఆక్రమంగా అయుధాలను,,డ్రగ్స్ ను చేరవేసేందుకు నిరంతరం కుయుక్తులు పన్నుతునే వుంటుంది..పాకిస్తాన్ పన్నాగలను సరిహద్దు భద్రతా దళం (BSF) దళాలు వమ్ముచేస్తునే వున్నాయి..ఈ నేపధ్యంలో సోమవారం పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న ఒక డ్రోన్ ను BSF దళాలు జామర్ ను ఉపయోగించి నిర్విరీయం చేశాయి..అనంతరం BSF దళాలు పంజాబ్ పోలీసులతో సంయుక్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో టార్న్ తరణ్ జిల్లాలోని ఖేమ్ కరన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం నుంచి పాకిస్తానీ డ్రోన్ తో పాటు పసుపు టేప్ తో చుట్టబడిన సుమారు 3 కిలోల బరువున్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.