అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యాటనలో భారత్,అమెరికాల మధ్య ద్వైపాక్షిక రక్షణ స్నేహం మరింత బలోపేతం దిశగా కీలక అడుగు పడింది.. అమెరికాకు చెందిన ప్రఖ్యత ఏరోస్పేస్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్స్(GE),, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో భారత్ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది..భారతదేశం దేశీయంగా రూపొందించిన తేజస్ MARK-2 యుద్ధ విమానాల కోసం ఫైటర్ జెట్ ఇంజన్లను HALతో కలిసి GE సంస్థ భారతదేశంలోనే సంయుక్తంగా ఉత్పత్తి చేయనుంది..ఈ మేరకు జనరల్ ఎలక్ట్రికల్ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది..ఈ ఒప్పందంతో భారత్,,అమెరికా మధ్య రక్షణ రంగంలో సహకార మరింత బలోపేతం అవుతుందని సంస్థ పేర్కొంది.. భారత్ లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఉన్న సుదీర్ఘకాలిక భాగస్వామ్యం కారణంగానే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైందని జనరల్ ఎలక్ట్రిక్ చైర్మన్ లారెన్స్ కల్ప్ పేర్కొన్నారు..GE రూపొందించిన F-414 INS 6 ఇంజన్లను,,తేజస్ MARK-2 యుద్ద విమానల తయారీలో ఉపయోగించనున్నారు..ఇంజిన్ తయారీ ఒప్పంద కింద కీలక పరిజ్ఞానం భారతదేశానికి బదిలీ కానున్నాయి..
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.