AMARAVATHI

భారతీయుల కోసం వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయి-ప్రధాని మోదీ

అమరావతి: భారత్,అమెరికాల మధ్య భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మకమైన సంబంధంగా నిలుస్తుందని,,భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు..గురువారం వైట్ హౌస్ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి అతిథ్యం ఇచ్చిన సందర్బంలో అమెరికా అధ్యక్షడు,,భారత ప్రధాన మంత్రి ప్రసంగించారు..తొలుత ప్రసంగించిన బైడెన్ మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ సహకారంతో క్వాడ్ బంధంను పటిష్టం చేశామన్నారు..ఇండో,ఫసిఫిక్ రీజన్ లో క్వాడ్ కీలకమని చెప్పారు.. పేదరికం నిర్మూలన విషయంలో భారత్,,అమెరికా కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు.. వైద్య సేవలు అందరూ అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు వాతావరణ మార్పు పై పోరాటం,,ఆహార అభద్రత తొలగించడం వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు..

తొలిసారి:- బైడెన్,జిల్ బైడెన్ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు..కోవిడ్ అనంతరం ప్రపంచం కొత్తరూపు సంతరించుకుంది మోడీ పేర్కొన్నారు..ప్రపంచంలో అన్ని దేశాలను బలోపేతం చేయడంలో భారత్,అమెరికాలు పనిచేస్తున్నయన్నారు..ప్రపంచ శాంతి సుస్థిరత శ్రేయస్సు కోసం భారత్-అమెరికాలు ముందుకు సాగుతాయన్నారు..30 సంవత్సరాల క్రిందట తాను అమెరికాకు వచ్చినప్పుడు ఒక సామాన్యుడిలా వైట్ హౌస్ ను బయట నుంచి చూసేనని,,ప్రస్తుతం భారత ప్రధానిగా వైట్ హౌస్ లో అడుగు పెట్టడడంతో అమెరికాలో నివాసిస్తున్న ప్రవాస భారతీయుల కోసం వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

17 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

20 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

20 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

22 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.