అమరావతి: కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని కొనేటిలో 5 రోజుల క్రిందట కొత్త మొసలి కన్పించింది.. పునర్జన్మ పొందిన దేవతగా భావించే మొసలి ‘బబియా’ గత సంవత్సరం అక్టోబరు 9వ తేదిన మరణించింది..మరణించిన బబియా వయస్సు దాదాపు 70 సంవత్సరాలు వుంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.. మొసలి మరణించిన సంవత్సరం అయిన తరువాత ఆలయం సరస్సులో కొత్త మొసలిని భక్తులు గుర్తించి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు..ఆలయ చైర్మన్ ఉదయ్ కుమార్,,కోనేటిలో కొత్త మొసలి వున్న విషయంను ధృవీకరించారు.. ఆలయ ప్రధాన పూజారికి ఆ సమాచారం అందించామని, ఏం చేయాలో ఆయనే నిర్ణయించకుంటారని అయన తెలిపారు..కొలనులో ఒక మొసలి మరణించిన తరువాత కొద్దిరోజులకు మరో మొసలి కనిపించడం ఆనవాయితీగా వస్తుంది.. గత సంవత్సరం మరణించిన బబియా 3వ మొసలి అని అధికారులు తెలిపారు.. బబియా మరణించినప్పుడు చివరిగా చూసేందుకు రాజకీయ నాయకులతో పాటు వందలాది మంది భక్తులు వచ్చారు..మరణించిన బబియా మొసలి పూర్తి శాఖాహారి..ఇది ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్నే ఆహారంగా తీసుకునేది.. బబియా కొలను పక్కనే ఏర్పాటు చేసిన షెడ్డులో నివసించేది..ప్రధాన పూజారి రాత్రి ఆలయం నుంచి బయటకు వెళ్లినప్పుడు బబియా ఆలయ ప్రాంగణంలోకి వచ్చి మందిరానికి కాపలాగా ఉండేదని, తెల్లవారు జామున ఆలయ ద్వారాలు తెరుచుకునే శబ్దాలువిని అది నేరుగా కొలను లోపలికి వెళ్లేదని ఆలయ అధికారులు తెలిపారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.