అమరావతి: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..సాయిబాబా భక్తులతో షిర్డీ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు,,ట్రక్కు ఢీ కొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు..నాసిక్-షిర్డీ హైవేపై పాఠారేకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు..ప్రమాదం ధాటికి బస్సు బోల్తా పడడంతో బస్సు ముందు భాగం, అద్దాల ధ్వంసమయ్యాయి..బస్సులో చిక్కుకుపోయిన పలువురిని స్థానికులు, పోలీసులు బయటకు తీశారు..మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు,మరో వ్యక్తి ఉన్నారు..మరో 17 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి..ఈ ఘటనకు అతి వేగమే కారణమని తెలుస్తోంది..వారిని సిన్నార్ రూరల్ ఆసుపత్రి,,యశ్వంత్ ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నారు..ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే,,మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకంటించారు..గాయపడిన వారి చికిత్స అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.