అమరావతి: అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో MCA 1st ఇయర్ చదువుతోంది.బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు గుంటూరు, రాయఘడ్ ప్యాసింజర్ లో ప్రయాణించిన ఆమె,, విశాఖపట్టణంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పైకి దిగుతుండగా ప్రమాదవశాత్తు రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. భాదితురాలి అరుపులు విని,, రైల్వే సిబ్బంది రైలును స్టేషన్ లోనే నిలిపివేశారు. ఆమెను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గంటన్నరపాటు కష్టపడి, ఫ్లాట్ ఫామ్ ను పగులగొట్టి యువతి ప్రాణాలను కాపాడారు.అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.