నెల్లూరు: రైల్వే మంత్రిత్వశాఖ రైల్వే స్టేషన్ లను సుందరంగా తీర్చిదిద్దె౦దుకు,,ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి ‘రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను చేపట్టడడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.ఈపీసీ విధానంలో అప్గ్రేడేషన్ పనులు మంజూరు అయ్యాయని, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.నెల్లూరుజిల్లాలో విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారస్తులు అధిక సంఖ్యలో ప్రయాణించడంతో స్టేషన్ కు ప్రత్యేక స్థానం వుందన్నారు. ప్రస్తుతం దాదాపు 30,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణం కొనసాగించడం జరుగుతోందని పేర్కొన్నారు. రూ.102 కోట్ల అంచనా వ్యయంతో ఆగస్టు 2022లో కాంట్రాక్టు అప్పగించమని,,మే 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. అవసరమైన అన్నిఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు నిర్ణిత వ్యవధిలో పనులను పనిచేసేలా పూర్తి సహకారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.