అమరావతి: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్(51)ను బుధవారం ED అరెస్టు చేసింది..ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నార్త్ అవెన్యూలోని ఆయన నివాసంలో ED సోదాలు ప్రారంభించి,,సాయంత్రం అరెస్ట్ చేసింది..ముఖ్యమైన పత్రాలు,, కంప్యూటర్ హర్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు,,కీలక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తొంది..వారు తెలిపిన వివరాల మేరకే ఈడీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తొంది..ఈ కేసులో నిందితుడు దినేష్ అరోరా ప్రధాన లింక్ గా భావిస్తున్నారు..దినేష్అరోరా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో కలిశారని ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొంది..ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత క్రేజీవాల్ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో సంజయ్ సింగ్ కూడా ఉన్నారు..ఒక సందర్బంలో సంజయ్ సింగ్ ను కలిశానని విచారణ సందర్భంగా దినేష్ అరోరా ఈడీ విచారణలో తెలిపారు..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.