తిరుపతి: సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించింది..కార్యాలయంలో 10 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా,,లెక్కల్లో చూపని రూ.1.93 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి..టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఫైళ్లు పరిశీలించారు..భవన నిర్మాణ అనుమతులపై టౌన్ ప్లానింగ్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం..కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసిన కొద్ది నిమిషాల్లోనే కమిషనర్ చాంబర్ సమీపంలోని కిటికీలోనుంచి నోట్ల కట్ల కిటికీల్లోంచి కమిషనర్ విసిరి పారేసినట్లు స్థానికులు తెలిపారు..డబ్బులు డబ్బులు కట్టను స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు,,కార్యాలయంలో నిలిపి వుంచిన కారులో తనిఖీలు చేయగా,,కమిషనర్ కారులో మరో రూ.50 వేలు నగదు లభ్యంమైనట్లు తెలుస్తుంది..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.