అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం డి.సి.అర్. జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో,, ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో,, ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీలో,, కోవూరు జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సంఘం ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఫెసిటిలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింద అన్నారు. ఇతర జిల్లాల నుండి ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఓటు హక్కును వినియోగించు కోవడానికి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ఏర్పాటుచేసిన ఫెసిటి లేషన్ సెంటర్ లో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.ఇతర జిల్లాల నుంచి 2 వేల 548 మంది పోస్టల్ బ్యాలెట్ లను వినియోగించుకోనున్నారన్నారు.ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.