AMARAVATHI

లిప్తపాటు కాలంలో జరిగే ప్రమాదాలు

అమరావతి: కారు అయిన లేదా బైక్ అయిన డ్రైవింగ్ చేస్తున్న సమయంలో లిప్తపాటు కాలంలో జరిగే ప్రమాదాలు ఎన్నో ప్రాణాలను హరించి వేస్తున్నాయి..డ్రైవింగ్ లో ప్రతి క్షణం ఆప్రమతంగా లేకుంటే జరిగే సంఘటన ఒకటి సిసి కెమోరాలో రికార్డులు అయింది..ఈ నెల 18వ తేదిన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా శ్రీరామ దేవాలయం,, రాఘవేంద్ర పెట్రోల్ బంక్ సమీపంలో వర్ష పడుతున్న సమయంలో చోటు చేసుకుంది..బైక్ వస్తున్న వ్యక్తి రోడ్డుపై యు టర్న్ తీసుకునే సమయంలో అగి వెళ్లాల్సి వుండగా,,అతను అపకుండా రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు..అదే సమయంలో వర్షం వస్తున్న వేగంగా వెళ్లెందుకు కారు డ్రైవర్ ప్రయత్నించడంతో బైక్ ను ఢీ కొట్టి అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే నడిచి వెళ్లుతున్న విద్యార్ధినిలను సైతం ఢీ కొంది..ఈ ప్రమాదాంలో ఎవరు మరణించనప్పటికి,,తీవ్ర గాయాలు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పోందుతూన్నారు.పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

15 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

16 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

20 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.