లిప్తపాటు కాలంలో జరిగే ప్రమాదాలు
అమరావతి: కారు అయిన లేదా బైక్ అయిన డ్రైవింగ్ చేస్తున్న సమయంలో లిప్తపాటు కాలంలో జరిగే ప్రమాదాలు ఎన్నో ప్రాణాలను హరించి వేస్తున్నాయి..డ్రైవింగ్ లో ప్రతి క్షణం ఆప్రమతంగా లేకుంటే జరిగే సంఘటన ఒకటి సిసి కెమోరాలో రికార్డులు అయింది..ఈ నెల 18వ తేదిన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా శ్రీరామ దేవాలయం,, రాఘవేంద్ర పెట్రోల్ బంక్ సమీపంలో వర్ష పడుతున్న సమయంలో చోటు చేసుకుంది..బైక్ వస్తున్న వ్యక్తి రోడ్డుపై యు టర్న్ తీసుకునే సమయంలో అగి వెళ్లాల్సి వుండగా,,అతను అపకుండా రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు..అదే సమయంలో వర్షం వస్తున్న వేగంగా వెళ్లెందుకు కారు డ్రైవర్ ప్రయత్నించడంతో బైక్ ను ఢీ కొట్టి అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే నడిచి వెళ్లుతున్న విద్యార్ధినిలను సైతం ఢీ కొంది..ఈ ప్రమాదాంలో ఎవరు మరణించనప్పటికి,,తీవ్ర గాయాలు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పోందుతూన్నారు.పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.
ರಾಯಚೂರಿನ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರಸ್ತೆಯಲ್ಲಿ ಕಾರು ಹಾಯ್ದ ರಭಸಕ್ಕೆ ಇಬ್ಬರು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು ಹಾರಿ ಬಿದ್ದ ದೃಶ್ಯ#raichur pic.twitter.com/9BrsoFevc3
— Prajavani (@prajavani) July 26, 2023