శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృతిక మహోత్సవం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధమై విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య్వేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీసారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నారద పుష్కరిణిలో భక్తులు తలనీలాలు సమర్పించి కోనేటి నీటిలో పుణ్య స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. ధర్మకర్తలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈఓ సాగర్ బాబులు కొండపై ఏర్పాట్లను పరిశీలించారు.డీఏస్పీ విశ్వనాధ్ ఆధ్వర్యంలో అర్బన్ సిఐ అంజూయాదవ్,పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.