నెల్లూరు: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 520 మంది విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు అందించేయడం జరుగుతుందని కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు..శనివారం నగరంలోని రెడ్ క్రాస్ భవన సముదాయంలో విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు అందచేసేందుకు అవసరమైన అవయవాల కొలత కార్యక్రమం పరివేక్షించిన అనంతరం అయన మాట్లాడారు.ఈకార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.