అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రకు నాంది పలకనున్నది..సూర్య గ్రహాంను అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 మిషన్ ను చేపట్టనున్నది..ఆదిత్య ఎల్-1 (శాటిలైట్ కు) మిషన్ కు చెందిన ఫోటోలను సోమవారం ఇస్రో విడదల చేసింది.. బెంగుళూరులోని U R Rao Satellite Centre తయారైన శాటిలైట్ ప్రస్తుతం శ్రీహరికోటకు చేరుకున్నది.. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..సూర్యుడి-భూమి వ్వస్థలో ఉన్న ఓ కక్ష్యలో ఆ శాటిలైట్ ను ప్రవేశపెడుతారు..భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఆ కక్ష్య ఉంటుంది..సోలార్ వ్యవస్థను అధ్యయనం చేయడంలో ఆదిత్య ఎల్-1 ఉపయోగపడుతుంది..ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ ను స్టడీ చేసేందుకు 7 పేలోడ్స్ తో ఆ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణిస్తుంది..అలాగే ఈ మిషన్ లో సూర్యడిపై చోటు చేసుకుంటున్న సౌర తుఫాన్లు,,ఆ సమయంలో జరిగే మార్పులపై పరిశీలన చేయనున్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.