అమరావతి: వైసీపీ రెబల్ ఎంపీ కృష్ణంరాజు ఎట్టకేలకు తన సొంత ప్రాంతానికి చేరుకున్నారు..4 సంవత్సరాలుగా సొంత ప్రాంతానికి దూరంగా ఉన్న ఆయన శనివారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయంకు చేరుకున్నాడు..విమానాశ్రయం వద్ద రఘురామ కృష్టంరాజుకు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు..అనంతరం రోడ్డు మార్గం ద్వారా ర్యాలీగా భీమవరంకు వెళ్లారు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్ల తరువాత సొంత ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు..మాటల్లో చెప్పలేనంత అనుభూతి కలుగుతుందన్నారు.. నేను జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ అందించిన సహకారం జీవితంలో మరవలేనని చెప్పారు.. అభిమానులు, తెలుగుదేశం, జనసేన నాయకులు చూపిన ప్రేమ, ఆదరణ నా జీవితంలో ఎప్పటికి గుర్తు వుండిపొంతుందన్నరు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.