నెల్లూరు: చెన్నై నుంచి నెల్లూరుకు వస్తున్న 300 కే.జిల కుళ్లిన చికెన్,లివర్ మళ్లీ నెల్లూరులో పట్టుబడింది.శనివారం కార్పొరేషన్,హెల్త్ అధికారులకు అందిన విశ్వనీయ సమాచారంతో 6 లెన్ హైవేపై నిఘాపెట్టిన అధికారులు,ఐస్ క్రీమ్ వ్యాన్ లో కుళ్లిపోయిన చికెన్,చికెన్ లివర్ ను కేజి రూ.40లకు నెల్లూరలోని ఆరిఫ్ అనే వ్యక్తి చెన్నై నుంచి సరఫరా జరుగుతున్న సమయంలో సీజ్ చేశారు.కుళ్లిన చికెన్,చికెన్ లివర్ రెస్టారెంట్స్ సరఫరా అవుతుంది..ఎన్నో సార్లు అధికారులు ఇలా రెస్టారెంట్స్ పై దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి.నగరంలో కొన్ని రెస్టారెంట్స్ ఇలా కుళ్లిపోయిన చికెన్ ను ఫ్రీజర్ లో పెట్టి, కస్టమర్స్ అర్డర్ ఇచ్చినప్పుడు ఈ కుళ్లిన చికెన్,లివర్ ను వేడి వేడిగా వడ్డించి,వేల రూపాయలు దండుకుంటారు.రేపు ఆదివారం కావడంతో భోజన ప్రియులు జాగ్రత్తగా వుండకపోతే,మీ ఆరోగ్యం చేజారిపోతుంది తస్మాత్ జాగ్రత్త?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
This website uses cookies.