మేకిన్ ఇన్ ఇండియా..
అమరావతి: మేకిన్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ బాగంగా భారత నావికా దళానికి 9 సముద్ర నిఘా విమానాలు, కోస్ట్ గార్డ్ కు 6 గస్తీ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.. 15 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ లను,,C-295 రవాణా విమానాలను దేశీయంగా తయారు చేయనున్నారు.. ఈ ఒప్పందం విలువ మొత్తం రూ.29 వేలకోట్లు.. రక్షణ మంత్రిత్వ శాఖ కాన్పూర్కు చెందిన కంపెనీతో రూ.1752.13 కోట్లతో ఒప్పందం చేసుకున్నది..ఈ డీల్ కింద 12.7 MM రిమోట్ కంట్రోల్డ్ గన్స్ 463 కొనుగోలు చేయనున్నది.. ఈ గన్స్ ను నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బందికి అందించనున్నారు.. ఈ ఒప్పందాల కారణంగా భారతదేశ సముద్రశక్తిని పెంచడంతో పాటు స్వావలంభన భారత్కు ప్రోత్సాహం అందిస్తాయని రక్షణశాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్,, ఎయిర్బస్ సంయుక్తంగా విమానాలను తయారు చేయనున్నారు..వీటిలో అత్యాధునిక రాడార్, సెన్సార్లు అమరుస్తారు.. హిందు మహాసముద్రంలో పాగా వేసేందుకు కంత్రీ చైనా ప్రయత్నిస్తున్నది..అదే సమయంలో అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలపై దాడులు పెరుగుతున్న నేపధ్యంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సామర్థ్యం నిరంతరం పెంచుకుంటున్నది.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.