AMARAVATHI

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్

తెలుగు ఉత్తమ చిత్రంగా ”ఉప్పెన”
అమరావతి: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల వివరాలను కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో ప్రకటించారు..నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023కి గాను 28 భాషల్లో మొత్తం 280 చలనచిత్రాలు, 23 భాషలలో 158 నాన్-ఫీచర్ ఫిల్మ్ లు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు..
విజేతలుగా నిలిచిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లు:- ఉత్తమ చిత్రం ఉప్పెన,,జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప),,ఉత్తమ నటి అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్ (మిమి),,బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ (కొమురంభీముడో..),,ఉత్తమ వినోదాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్,,ఉత్తమ కొరియోగ్రఫీ ఆర్ఆర్ఆర్ (ప్రేమ్ రక్షిత్),,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప),,బెస్ట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (కీరవాణి),,ఉత్తమ లిరిక్స్ కొండపొలం (చంద్రబోస్),,క్రిటిక్స్ స్పెషల్ మెన్షన్ ఫిల్మ్-సుబ్రమణ్య బాదూర్ (Kannada),,బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – పురుషోత్తమ చార్యులు (Telugu),,బెస్ట్ బుక్ ఆన్ సినిమా-ది ఇన్ క్రీడిబుల్ మెలోడియస్ జర్నీ (రచయిత రాజీవ్ విజయకర్)..
నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రధాన విజేతలు:-ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్-ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ),,
ఉత్తమ దర్శకుడు-స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని,,కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం-చాంద్ సాన్సే (హిందీ),,ఉత్తమ సినిమాటోగ్రాఫర్-పటాల్ టీ (భోటియా) చిత్రానికి బిట్టు రావత్,,ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం-లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్),,ఉత్తమ ఎడ్యూకేషన్ చిత్రం-సిర్పిగాలిన్ సిపంగల్ (తమిళం),,సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం-మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ),,ఉత్తమ పర్యావరణ చిత్రాలు- మున్నం వలవు (మలయాళం)..

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

44 mins ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

15 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

16 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

22 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.