అమరావతి: 40 సంవత్సరాల అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు.. సౌత్ ఆప్రికాలో బ్రిక్స్ సమావేశాల తరువాత నేరుగా శుక్రవారం గ్రీస్ కు చేరుకున్నారు..ప్రధాని మోదీ ఏథెన్స్ లో అడుగుపెట్టగానే గ్రీస్ లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు..గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు..ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పట్ల గ్రీస్ దేశం ఏథెన్స్ లోని భారతీయులు హర్షం వ్యక్తం చేశారు..గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోటాకిస్ తో మోదీ సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు..అలాగే ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ మోదీ సమావేశం కానున్నారు..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.