శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్ధానంకు అనుబంధమైన ద్రౌపదీ సమేత ధర్మరాజుస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు వైభవంగా జరిగింది..అర్జునుడు ఘోర తపస్సు చేసి, శివునితో యుద్ద చేస్తాడు,అనంతరం తప్పు తెలుసుకుని,ముక్కంటి నుంచి పాశుపతాస్ర్తాన్ని పొందడమనే ఘట్టం మహాభారతంలో ప్రాచుర్యం పొందింది.అర్జున వేషధారి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన తపస్మాన్ ను మెట్టు మెట్టుకు పద్యాలు పాడుతూ అధిరోహించారు.అర్జునుడు మంత్రించి తపాస్మన్ నుంచి వెదజల్లే నిమ్మకాలక కోసం భక్తులు పోటీలు పడ్డారు.ఈ నిమ్మకాయలు తింటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో వుంది.తొలుత అర్జునుడి ఉత్వవమూర్తిని ఆలయం నుంచి విశేషఅలంకారంలో చప్పరంపై అధిరోహించి ఉరేగింపుగా తపస్మన్ వద్దకు తీసుకుని వచ్చి కొలువుదీర్చారు..ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.