అమరావతి: అమర్నాథ్ యాత్రికులపై ప్రకృతి పగపట్టిందన్నట్లుగా భారీ వర్షం కురిసింది..మంచుశివ లింగం దర్శనానికి వెళ్లిన భక్తులపై ప్రకృతి ప్రతాపం చూపింది..జమ్మూకాశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద కుంభవృష్టిగా వర్షం కురుస్తుండడంతో కొండలపైనుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు.. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు..భారీగా వచ్చిన వరదకు గుడారాల్లో సేదతీరుతున్న దాదాపు 15 మంది యాత్రికులు కొట్టుకపోయారు..యాత్రికులను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు..జూన్ 30వ తేదిన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది.ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో ప్రస్తుతనాకి అమర్ నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు.
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
This website uses cookies.