నెల్లూరు: ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన GSLV మార్క్-3 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఆదివారం GSLV–మార్క్3 (ఎల్వీ-ఎం 3) రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.శనివారం రాత్రి 12 గంటల 12 నిమిషాలకు అంటే ఆదివారం జీఎస్ ఎల్వీ–3 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కౌంట్ డౌన్ మొదలు కానుంది.5, 200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 కమర్షియల్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపించనున్నారు.NSILతో ఒప్పందం తరువాత నిర్మాణం తరువాత పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్ ను రూపొందించారు.ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన అవకాశాలు రానున్నాయి.ఈ క్రమంలో 36 ఉపగ్రహాల ప్రయోగానికి one web, NSIL మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. 4 టన్నుల ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదని, ఇస్రోకు ఒక చారిత్రాత్మక క్షణం అని NSIL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.