అమరావతి: ఆపరిషృతంగా వున్న సమస్యలను పరిష్కారించాలన్న రేషన్ డీలర్లు,రాష్ట్రంలో వున్న 29,795 మంది రేషన్ డీలర్లకు ఆర్దిక భద్రత కల్సిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఖర్చులతో కూడిన నెలసరి ఆదాయం రూ.20వేలు ప్రకటించాలని చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సంఘం అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారులు డిమాండ్ చేశారు.శుక్రవారం కాకినాడలో పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల మహాసభలో డిమాండ్ చేశారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.