నెల్లూరుర: గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, వారిలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో మంగళవారం “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్నిమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగి ఉండి మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతున్నక్రీడాకారులను గుర్తించి వారిలో క్రీడలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గ్రామ స్థాయి నుండి మండల, నియోజక వర్గ, జిల్లా,రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్రా వంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమంలో రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయి క్రీడా విజేతలను పరిచయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.