అమరావతి: దేశంలోని యూనివర్సిటీలు అందించే MPhil ప్రోగ్రామ్ లకు ఎలాంటి గుర్తింపు లేదని UGC కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు..”UGC యొక్క రెగ్యులేషన్ నంబర్. 14 (కనీస ప్రమాణాలు, Ph.D డిగ్రీని అందించే విధానాలు) నిబంధనలు, 2022లో ఉన్నత విద్యాసంస్థలు ఎటువంటి ఎంఫిల్ ప్రోగ్రామ్ ను అందించకూడదని స్పష్టంగా పేర్కొంటున్నాయి” అని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో MPhil ప్రవేశాలు ఎవరూ తీసుకోవద్దని,,MPhil కోర్సులను UGC రద్దు చేసిందని సెక్రటరీ గుర్తు చేశారు..అయినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు MPhil కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు..ఈ నేపథ్యంలో 2023-24 విద్యాసంవత్సరంలో MPhil కోర్సులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది..అయినప్పటికి కొన్ని యూనివర్సిటీలు MPhil కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది..ఆ విషయం UGC దృష్టికి రావడంతో మరోసారి హెచ్చరించాల్సి వచ్చిందన్నారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.