అమరావతి: డిశంబరు నుంచి BSNL 4G సేవలు ప్రారంభిస్తున్నట్లు BSNL CMD PK పూర్వర్ వెల్లడించారు.. అనంతరం ఈ సేవలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తామని తెలిపారు..ఢిల్లీలో జరుగుతున్న మొబైల్ కాంగ్రెస్ అయన ఈ విషయం వెల్లడించారు..4G సేవలకు సంబంధించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా 200 వందల ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు..ఈ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.. 2024 జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4G సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.. 5Gకి సంబంధించి స్పెక్ట్రమ్ కూడా తమకు వుందన్నారు.. 4G సేవల విస్తరణ పూర్తయ్యాక 5G కూడా ప్రారంభిస్తామన్నారు.. BSNLలకు సంబంధించి 4G నుంచి 5Gకి అప్ డేట్ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ TCSకు అప్పగించింది..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.