అమరావతి: కర్ణాటకలో మే 10వ తేదిన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారంతో తలమునకలై ఉన్నాయి..ఓటర్లను ఆకట్టుకోవటానికి పార్టీలు హామీలతో పాటు కాసులు కరుపించేందుకు సిద్దమైనట్లు కన్పిస్తొంది..ఈ నేపథ్యంలో మైసూరులోని పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నాడు..ఐటీ,,ఈసీ అధికారులకు విశ్వనీయమైన సమాచారం అందడంతో అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో సోదాలు చేపట్టారు..అతని ఇంటి పెరటిలోని చెట్టుపై గొతంలో దాచిన డబ్బుల కట్టలని అధికారులు కనిపెట్టారు..గొతం విప్పిచూడగా కోటి రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి..అధికారులు ఈ మొత్తంను సీజ్ చేశారు.. ఓటర్లకు పంచటానికి డబ్బు దాచి పెట్టినట్లు సమాచారం..ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును అధికారులు సీజ్ చేశారు..బెంగళూరులోనే రూ.82 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు..మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.