అమరావతి: విదేశాల నుంచి భారీ స్థాయిలో విరాళాలు పొందుతూ చట్టాలను ఉల్లంఘించారనే కారణంగా 5 స్వచ్ఛంద సంస్థల పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది..విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద వారి లైసెన్సులను రద్దు చేసింది..రద్దు చేసిన సంస్థల్లో చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా,,వాలంటరీ హెల్త్ అసోసిసియేషన్ ఆఫ్ ఇండియా,,ఇండో-గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ,, చర్చ్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్,, ఎవేంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు తెలుస్తొంది.. ఫారిన్ ఫండింగ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యల విషయంలో హోంశాఖ పట్టుదలగా వ్యవహరిస్తొంది..ఈ సంవత్సరం ప్రారంభంలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లైసెన్స్ ను రద్దు చేసింది.. 2020 నుంచి FCRA నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది..పలు సమరణలు చేస్తూ,,NGOs లైసెన్సుల రద్దు చేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది..చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంగా ఇప్పటికే పలు సంస్థల లైసెన్సులను రద్దు చేసింది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.