అమరావతి: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల ఒంటి పై నూలు పోగు లేకుండా నగ్నం ఫొటో షూట్ చేసి,,వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు..ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి..ఈ న్యూడ్ ఫోటోలపై ముంబయిలోని ఓ ఎన్జీవో చెంబూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేసింది.. దీంతో నటుడు రణ్ వీర్ పై కేసు నమోదైంది. ఈ ఫొటోలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు మహిళలు సైతం ఆరోపించారు. దీంతో ఐపీసీ సెక్షన్ ప్రకారం యాక్ట్ 67ఏతో పాటు 292, 293, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు..ఈ టాప్ హీరో ఇలా ఫొటో షూట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. కొందరు రణ్వీర్కు మద్ధతు నిలిస్తే, మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.