హైదరాబాద్: కే.సి.ఆర్ తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు సమాచారం..ఈ ప్రమాదంలో ఆయన కాలు ఎముక…
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో వలసలు నివారించడమే తన లక్ష్యమని,,యువతకు ఉఫాధికల్పించేందుకు తన వంతు కృష్టి చేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు..గురువార విశాఖపట్నంలో రాజా గ్రౌండ్స్ లో…
17 నుంచి ధనుర్మాసం ప్రారంభం.. తిరుమల: పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల.రేవంత్ రెడ్డి గురువారం మధ్యహ్నం 1.21లకు ప్రమాణస్వీకారం చేశారు.. ఎల్బీ స్టేడియంలో కిక్కిరిసన జనసందోహం, అగ్రనేతల సమక్షంలో రేవంత్ తో ప్రమాణం గవర్నర్…
అమరావతి: జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ), జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులను లోక్ సభలో ఆమోదం కోసం ప్రవేశ పెట్టడడం జరిగిందని అమిత్ షా వెల్లడించారు..బుధవారం జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ…
హైదరాబాద్: పుష్ష సినిమాలో ఓరేయ్ కేశవా అంటూ పుష్ష (అల్లు.ఆర్జున్) అప్యాయంగా పిలుచుకునే స్నేహితుడి క్యారెక్టర్ లో నటించిన కేశవా @ జగదీశ్ పై పంజాగుట్ట పోలీసు…
హైదరాబాద్: సీఎల్పీ నేతగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
అమరావతి: మిచౌంగ్ తుఫాన్ తీరం దాటింది..నెల్లూరుజిల్లాను అతలాకుతలం చేసిన మిచౌంగ్ తుఫాన్,, బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. బాపట్ల తీరాన్ని మిచౌంగ్…
నెల్లూరు: మిచౌంగ్ తుఫాను జిల్లాలో తీరం దాటకపోయిన దాని ప్రభావం సోమవారం రాత్రి నుంచి తీవ్ర ప్రభావం చూపింది..దాదాపు 50 సంవత్సరాల తరువాత ఈ స్థాయి ఉపద్రంను…
స్థిరంగా కదులుతున్న వ్యాయుగుండం.. అమరావతి: తుఫాను, భారీవర్షాల కారణంగా జిల్లాలో 5.12.23( మంగళ వారం) కూడా విద్యా సంస్థలకు సెలవును ప్రకటిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఒక…
This website uses cookies.