స్థిరంగా కదులుతున్న వ్యాయుగుండం..
అమరావతి: తుఫాను, భారీవర్షాల కారణంగా జిల్లాలో 5.12.23( మంగళ వారం) కూడా విద్యా సంస్థలకు సెలవును ప్రకటిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు..మిచింగ్ వ్యాయుగుండం నెల్లూరు తీరప్రాంతంకు దగ్గరగా వుండడంతో దిని ప్రభావం జిల్లాపై తీవ్రంగా వుంటుందని వాతావరణశాఖాధికారులు అంచనా వేస్తున్నారు..మిచింగ్ భారతదేశంలోని చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 111 కి.మీ దూరంలో ఉంది మరియు గత 6 గంటలలో వాయువ్యంగా 15 కి.మీ/గం (8 నాట్లు) వేగంతో కదులుతొంది..గాలుల వేగం గంటలకు 80-నుంచి 100 కిమీ లు వుంటాయని పేర్కొన్నారు..మిచువాంగ్ ఒంగోలు చీరాల ప్రాంతం వైపు కదిలే అవకాశం వున్నట్లు అధికారులు బావిస్తున్నారు.. వ్యాయుగుండం స్థిరంగా కదులుతూ రాబోయే 6 నుంచి 18 గంటల వ్యవధిలో తీవ్రతను పెంచుతుంది..సుడిగుండం తాలుకు ల్యాండ్ఫాల్ కోసం సమయ విండో (o5dec0600z) చుట్టూ కేంద్రీకృతమై ఉందని అధికారులు పేర్కొన్నారు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.