అమరావతి: శ్రీలంక అధ్యక్ష,ప్రధానులు తీసుకుని నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది..శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తన నివాసంను వదిలి పారిపోయినట్లు…
నెల్లూరు: కలెక్టరేట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ గా శనివారం ఎస్.కే.షఫీమాలిక్ బాధ్యతలు స్వీకరించారు.1985లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరిన అయన, విధి నిర్వహణలో ఎక్కవ…
నెల్లూరు: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటు చేసి, గ్రామ స్థాయిలోనే రైతులకు…
మైనింగ్ కుంభకోణం ఆరోపణలు.. అమరావతి: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు ఆయన సన్నిహితుల నివాసల పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తోంది..…
వాంగ్ యితో సమావేశం అమరావతి: కరోనా వైరస్ మూలంగా చైనా నుంచి భారత్ కు వచ్చేసిన విద్యార్థులను తిరిగి చైనాలోకి అనుమతించాలని,,విద్యా సంస్థలకు హాజరయ్యేలా చూడాలని భారత…
నెల్లూరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.గురువారం అమరావతి నుంచి రాష్ట్ర వైద్య,…
నెల్లూరు: నగర వ్యాప్తంగా మంచినీటిని సరఫరా చేస్తున్న సంగం మండలం మహమ్మదాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి అధికారులతో కలిసి…
అమరావతి: బ్రిటన్లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో…
నెల్లూరు: సెప్టెంబర్ నెల 15 నుంచి 26వ తేదీ వరకు స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్న భారత త్రివిధ దళాల్లో నియామకాలకు ఔత్సాహిక యువత నుంచి…
This website uses cookies.