మైనింగ్ కుంభకోణం ఆరోపణలు..
అమరావతి: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు ఆయన సన్నిహితుల నివాసల పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తోంది.. టెండర్ స్కామ్ వ్యవహారంలో భాగంగా సాహిబ్గంజ్, బెర్హైత్, రాజ్మహల్ తో పాటుగా 18 ప్రాంతల్లో శుక్రవారం వేకువరుజాము నుంచే ED సోదాలు చేస్తోంది..సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా నివాసల్లో కూడా విస్తృతంగా ED తనిఖీలు నిర్వహిస్తోంది..సోదాల సమయంలో ED అధికారులు పారామిలటరీ బలగాల సాయం తీసుకున్నారు..ఇప్పటికే సీఎం సోరెన్పై మైనింగ్ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి..ఈ ఆరోపణలపై హేమంత్ సోరెన్ కు ED ఇప్పటికే నోటీసులు జారీ చేసింది..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.